మానవత్వం చాటుకున్న నారాయణపేట జిల్లా మెపా సభ్యులు

59చూసినవారు
నారాయణపేట జిల్లా గడ్డమీద అప్పక్ పల్లిలో ఆదివారం కావలి నర్సమ్మ ముదిరాజ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎంఈపీఏ సభ్యులు అ బాధిత కుటుంబాన్ని పరామర్శించి వాళ్లకు ఆర్థిక సాయంగా 12000 అందజేయడం జరిగింది. మెపా అన్ని వేళల సపోర్ట్ ఉంటుంది అని ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్