కాంగ్రెస్ మేనిఫెస్టోపై కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు (వీడియో)

72చూసినవారు
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో ఆ పార్టీ హస్తం గుర్తుతో పాటు విదేశీ శక్తుల హస్తం కూడా ఉందని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ హస్తం, విదేశీ శక్తుల హస్తం కలిసి మీ పిల్లల ఆస్తులను ముస్లింలకు ఇవ్వాలని చూస్తున్నాయి. మనం దేశం అణ్వాయుధాలను అంతం చేయాలని భావిస్తున్నాయి. కులతత్వం, ప్రాంతీయ తత్వంతో మన దేశాన్ని విభజించాలని ప్రణాళిక రచిస్తున్నాయి’’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్