జూన్ 17, 25న సెలవు ప్రకటించిన ప్రభుత్వం

51చూసినవారు
జూన్ 17, 25న సెలవు ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది. అయితే బక్రీద్ ఎప్పుడు జరుపుకుంటే అప్పుడు సెలవు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. 17న జరుపుకుంటే ఆ రోజు లేదా 18న జరుపుకుంటే ఆ రోజు సెలవు ఇస్తారు. బక్రీద్‌తో పాటు జూన్ 25న వచ్చే ఈద్-ఎ-గదీర్‌కు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్