గుజరాత్ టైటాన్స్‌ లక్ష్యం 153

78చూసినవారు
గుజరాత్ టైటాన్స్‌ లక్ష్యం 153
ఐపీఎల్ 2025లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన SRH జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో నితీష్ కుమార్ 31, క్లాసెన్ 27 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు తీయగా.. సాయి కిషోర్, ప్రసిద్ధ్ తలో రెండు వికెట్లు తీశారు.

సంబంధిత పోస్ట్