గుజరాత్ vs పంజాబ్.. పైచేయి ఎవరిది?

56చూసినవారు
గుజరాత్ vs పంజాబ్.. పైచేయి ఎవరిది?
ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే IPLలో ఇప్పటివరకు ఈ ఇరు జట్లు ఐదు సార్లు తలపడగా అందులో గుజరాత్ టైటాన్స్‌దే పైచేయిగా ఉంది. మొత్తం 5 మ్యాచ్‌ల్లో గుజరాత్ టైటాన్స్‌ జట్టు మూడు గెలవగా, పంజాబ్ కింగ్స్ జట్టు రెండిటిలో విజయం సాధించింది.

సంబంధిత పోస్ట్