ప్రజాభవన్ లో గురుకుల టీచర్ల ఆందోళన (వీడియో)

65చూసినవారు
సీఎం రేవంత్, మంత్రులు మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్న నేపథ్యంలో గురుకుల టీచర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజాభవన్ లో పెద్ద ఎత్తున గురుకుల టీచర్లు ఆందోళన చేపట్టారు. తమకు ప్రమోషన్లు ఇవ్వాలని, బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించే దాకా ఇక్కడి నుంచి వెళ్లేది లేదని బైఠాయించారు. వందలాది మంది ఆందోళన చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్