భారీ వరద.. కొట్టుకుపోయిన ఇళ్లు (వీడియో)

51చూసినవారు
సిక్కింలోని నామ్చి జిల్లాలోని మజువా గ్రామంలో సోమవారం తెల్లవారుజామున భారీ వర్షం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. కొడవాలు ప్రాంతాల్లోని పలు ఇళ్లు వరద నీటికి కొట్టుకుపోయాయి. భారీ వరదల వల్ల ఇద్దరు వ్యక్తులు మరణించారు.పెద్ద సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం అక్కడకు వెళ్లి రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టింది. స్థానికులు సైతం సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు.

సంబంధిత పోస్ట్