రేపటి లోక్ సభ ఎన్నికలకు భారీగా భద్రతా ఏర్పాట్లు

56చూసినవారు
రేపటి లోక్ సభ ఎన్నికలకు భారీగా భద్రతా ఏర్పాట్లు
దేశంలో రేపు జరిగే తొలి దశ లోక్‌సభ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు కేంద్ర పారామిలటరీ బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. దేశంలో దాదాపు నాలుగు లక్షల మంది కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించారు. ఇప్పటికే 4 వేల కంపెనీలకు చెందిన బలగాలను వేగంగా పోలింగ్ కేంద్రాల వద్దకు భద్రతా ఏర్పాట్లకై పంపారు. మావోల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఎన్నికలకు ఎటువంటి విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్