భార్య ముట్టుకోనివ్వట్లేదని పీఎస్‌లో ఫిర్యాదు చేసిన భర్త

76చూసినవారు
భార్య ముట్టుకోనివ్వట్లేదని పీఎస్‌లో ఫిర్యాదు చేసిన భర్త
బెంగళూరుకు చెందిన శ్రీకాంత్, బిందుశ్రీ రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తనకు పిల్లలు పుడితే అందం పాడైపోతుందని రెండేళ్లుగా బిందుశ్రీ శ్రీకాంత్‌ను దూరం పెడుతూ వచ్చింది. ఒకవేళ శ్రీకాంత్‌ తనను తాకితే చనిపోతానని బెదిరించింది. ఆమె ఎప్పటికైనా మారుతుందనే ఆశతో ఇన్నిరోజులు వేచి చూసి విసిగిపోయాడు. దీంతో మనస్థాపానికి గురైన శ్రీకాంత్ తన భార్య ముట్టుకోనివ్వడం లేదని పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.

సంబంధిత పోస్ట్