కిషన్ రెడ్డికి మద్దతుగా కార్పొరేటర్ ప్రచారం

82చూసినవారు
కిషన్ రెడ్డికి మద్దతుగా కార్పొరేటర్ ప్రచారం
సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతుగా నల్లకుంట డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అమృత మంగళవారం ప్రచారం చేశారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి కిషన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎంపీగా కిషన్ రెడ్డి చేసిన అభివృద్ది పనులపై ప్రచారం చేశారు. కేంద్రమంత్రిగా సైతం ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్