బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించిన కిషన్ రెడ్డి

61చూసినవారు
నేడు బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కాచిగూడలోని తన నివాసం వద్ద బీజేపీ జెండాను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వీట్లు పంచి స్థానిక బీజేపీ నాయకులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కన్నే ఉమా రమేష్ యాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్