తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మేల్యే

74చూసినవారు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మేల్యే
క్రోది నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అంబర్ పేట్ ఎమ్మేల్యే కాలేరు వెంకటేష్ మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని భక్తి పూర్వకంగా పూజలు నిర్వహించారు. అంబర్ పేట్ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్త సంవత్సరంలో కోరిన కోరికలు అన్ని తీరాలని, అందరికీ ఆ దేవుడు మంచి ఆయురారోగ్యాలను. అష్టా ఐశ్వర్యాలను ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్