ఎస్ఆర్ఏచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యా చ్ ను అడ్డుకుంటాం: ఏఐఎస్ఎఫ్

58చూసినవారు
హైదరబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈనేల 25న ఎస్ఆర్ఎచ్ వర్సెస్ ఆర్సిబి మధ్య జరిగే ఐపీఎల్ మ్యా చ్ ని అడ్డుకుంటామని ఏఐఎస్ఎఫ్ శనివారం ప్రకటించింది. ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. 30 నిమిషాల్లోనే 36 వేల టికెట్లు అమ్ముడవుతాయ? హెచ్పిఏ టికెట్ల విషయంలో బ్లాక్ దందా కొనసాగుతోంది. అభిమానులతో కలిసి ఈ మ్యాచ్ ను అడ్డుకుంటాం అని హెచ్చరించారు. టికెట్ల అమ్మకాల్లో పారదర్శకత పాటించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది.

సంబంధిత పోస్ట్