భానుడి ప్రతాపం... నిర్మానుష్యంగా రహదారులు

66చూసినవారు
హైదరబాద్ ఉమ్మడి రంగారెడ్డిలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. నగరంలో నిత్యం రద్దీగా ఉండే మార్గాలు, చౌరస్తాలు సైతం నిర్మానుష్యంగా మారాయి. వేడిగాలులు, ఉక్కపోతతో అవస్థలు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. కాగా గ్రేటర్ లోని పలుచోట్ల రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నీళ్లు, పండ్ల రసాలు త్రాగాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్