రాజీవ్ రతన్ పార్థివదేహానికి అధికారులు నివాళి

77చూసినవారు
సీనియర్ ఐపీఎస్ అధికారి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ మంగళవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం హైదరాబాద్ శివారులోని రాజీవ్ రతన్ ఇంటిలో అతని పార్థివదేహానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఐపీఎస్ లు డీజీలు రవి గుప్తా, సీవీ ఆనంద్, కమల్ హాసన్ రెడ్డి, సందీప్ శాండిల్య, తరుణ్ జోషి, పలువురు ఐపీఎస్ లు అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్