డ్రగ్స్ కేసుల్లో ఎందుకు ఆలస్యం

1089చూసినవారు
డ్రగ్స్ కేసుల్లో ఎందుకు ఆలస్యం
డ్రగ్స్ తీసుకున్నవారిని తేలిగ్గా గుర్తించవచ్చు. పార్టీలు జరుగుతున్నప్పుడే పోలీసులు సోదాలు చేస్తున్నారు కాబట్టి, రక్త నమూనా తీసుకుంటే వెంటనే తేలిపోతుంది. కానీ..వారు రక్త నమూనాలను సేకరించడం లేదు. ప్రభుత్వం, విచారణ అధికారుల అలసత్వం వల్ల ఈ కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఏదో ఒక సాకును చూపిస్తూ ఈ కేసుల్ని వాయిదా వేస్తున్నారు. ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్