ముగిసిన వేంకటేశ్వర ఆలయ పవిత్రోత్సవాలు

56చూసినవారు
ముగిసిన వేంకటేశ్వర ఆలయ పవిత్రోత్సవాలు
సంతోష్ నగర్ కాలనీ పద్మావతి గోదా సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం పవిత్రోత్సవాలు ముగిశాయి. గుడిలో సర్వజన
కల్యాణ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి చేశారు. ఆలయ ప్రధానాచార్యులు నల్లదీగ శ్రీనివాసాచార్యులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్