కౌంటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి: కలెక్టర్

65చూసినవారు
కౌంటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి: కలెక్టర్
జూన్ 4వ తేదిన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అప్రమత్తంగా. ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలు మార్గదర్శకాల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి, హైదరాబాద్ కలెక్టర్ అనిదీప్ దురిషెట్టి అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ హాల్లో పార్లమెంట్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఏఆర్ఓ నిర్వహించిన సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్