అల్ సెయింట్స్ లో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు

60చూసినవారు
అల్ సెయింట్స్ లో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఆదివారం హైదరాబాద్ గన్ ఫౌండ్రిలోని పాఠశాలను ఆయన పరిశీలించారు. రాష్ట్రంలోని ఇతర పార్లమెంటరీ నియోజకవర్గాల సిబ్బంది కోసం మొత్తం 24 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మే 3 నుంచి 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్