మంత్రిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు

73చూసినవారు
మంత్రి కొండా సురేఖ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు పిర్యాదు చేశారు. బంజారాహిల్స్ ఏసిపి వెంకట్ రెడ్డి, సీఐ రాఘవేందర్ లకు కంప్లైంట్లు అందజేశారు. మంత్రి కొండా సురేఖ బుధవారం తమ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఈ మేరకు పిర్యాదు చేసినట్లు కార్పొరేటర్లు తెలిపారు. కొండా సురేఖ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్