కేంద్ర బృందంతో సీఎం భేటీ

81చూసినవారు
కేంద్ర బృందంతో సీఎం భేటీ
రాష్ట్ర సచివాలయంలో వరద నష్టంపై కేంద్ర బృందంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి భేటీ అయ్యారు. కేంద్ర బృందం నష్టాన్ని అంచనా వేసి, పంట నష్టం, అస్తుల విధ్వంసం గురించి వివరాలు అందించారు. సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, సీఎస్ శాంతికుమారీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్