దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు మంత్రికి ఆహ్వానం

69చూసినవారు
శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించే శ్రీ జోగులాంబ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు రావాలని రావాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం అందింది. ఈ మేరకు బుధవారం ఆలయ ఈవో పురేందర్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ మంత్రి సురేఖని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రికి వేద ఆశీర్వాధం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్