కేటీఆర్ దిష్టిబొమ్మను. దగ్ధం చేసిన ఎన్ఎస్యూఐ నేతలు

73చూసినవారు
రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తక్షణమే క్షమాపణ చెప్పాలని ఎన్ఎస్యూఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి కొండా సురేఖ మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కేబీఆర్ పార్క్ వద్ద బుధవారం కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కొండా సురేఖ మీద కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్ఎస్యూఐ నాయకులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్