ఓవైసీ కి మద్దతుగా కార్వాన్ ఎమ్మేల్యే ప్రచారం

66చూసినవారు
హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీకి మద్దతుగా శుక్రవారం లాంగర్ హౌస్ డివిజన్ లో కార్వాన్ ఎమ్మేల్యే కౌసర్ మొహియుద్దీన్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ మరోసారి అసదుద్దీన్ ఓవైసీకి మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎంఐఎం అధ్వర్వంలో చేసిన అభివృద్ది పనులకు సంభందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్