ఎంఐఎం నేతల ఎన్నికల ప్రచారం

62చూసినవారు
త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కార్వాన్ నియోజకవర్గంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీకు మద్దతుగా నిలుస్తూ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఐఎం నేతలు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్