ఎమ్మెల్యే లకు హైకోర్టు షాక్

60చూసినవారు
ఎమ్మెల్యే లకు హైకోర్టు షాక్
తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు గాయించిన ఎమ్మెల్యేలకు మరో షాక్ తగిలింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన అనర్హతపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. 20 రోజుల క్రితం వచ్చిన తీర్పుపై 24న వాదనలు వింటామని పేర్కొంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల సభ్యత్వంపై వేటు పడే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్