నీటిని పొదుపుగా వాడుకోవాలి..!

53చూసినవారు
నీటిని పొదుపుగా వాడుకోవాలి..!
మెహిదిపట్నం సెక్షన్ పరిధిలోని భోజగుట్ట రిజర్వాయర్ సామర్థ్యం 25 మిలియన్ లీటర్లు. ఈ జలాశయం నుంచి దాదాపు 45 వేల కనెక్షన్లను నీటి సరఫరా జరుగుతోంది. కృష్ణ నుంచి సరిపడ నీటి సరఫరా లేకపోవడంతో నీటిని సరఫరా చేయలేకపోతున్నామని అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రానున్న మే నెలను దృష్టిలో ఉంచుకుని నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్