ఖైరతాబాద్: మన్మోహన్ సింగ్ మృతి రైతాంగానికి తీరని లోటు: కోదండ రెడ్డి

62చూసినవారు
మాజీ ప్రధాని, డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం దేశానికి, రైతాంగానికి తీరని లోటు అని వ్యవసాయ రైతు కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. శుక్రవారం బీఆర్కే భవన్ లో మన్మోహన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవిఎన్ రెడ్డి, రాములు నాయక్, రైతులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్