జ్యోతిరావు ఫూలే విగ్రహానికి ఎమ్మెల్యే నివాళులు

73చూసినవారు
జ్యోతిరావు ఫూలే విగ్రహానికి ఎమ్మెల్యే నివాళులు
నేడు మహాత్మ జ్యోతిరావు ఫూలే 197వ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గురువారం పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. మహాత్మా జ్యోతిరావు ఫూలే మహిళల విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని అలాగే సామాజికంగా మహిళలు అభివృద్ది చెందేందుకు తన జీవితాంతం కృషి చేశారన్నారు. అయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్