అంత్యక్రియలకు ఆర్ధిక సాయం

80చూసినవారు
అంత్యక్రియలకు ఆర్ధిక సాయం
కూకట్ పల్లి నియోజకవర్గం 124వ డివిజన్ శంశిగుడా పరిధిలోని ఛత్రపతి శివాజీ నగర్ కాలనీకు చెందిన చాకలి కూర్మయ్య(42) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గురువారం స్థానిక నాయకులను అదేశించి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. డివిజి ట్రస్ట్ ద్వారా 5000/-రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అంజయ్య యాదవ్, కె. రమేష్, మల్లికార్జున్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్