మలక్ పేట్ లో అక్బరుద్దీన్ ఓవైసీ ఎన్నికల ప్రచారం

65చూసినవారు
మలక్ పేట్ డివిజన్ పరిధిలో చాంద్రాయణగుట్ట ఎమ్మేల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ భీన్ అబ్దుల్లా బలాల శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి మద్దతు ఇవ్వాలని కోరారు. పార్లమెంట్ లో పాతబస్తీ గళం వినిపించాలంటే అసదుద్దీన్ ఓవైసీ గెలవాలని అన్నారు. ప్రచారంలో ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్