కలెక్టర్ కు మూసి నివాసితుల సన్మానం

69చూసినవారు
మూసి పరివాహక ప్రాంతం నుంచి తమను తరలించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తున్నందుకు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దూరిశేట్టిని పూల ధండతో సన్మానించారు. ఆదివారం మలక్ పేట్ నియోజకవర్గ నివాసితులను కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి, మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల కలిశారు. నివాసితులకు ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందజేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్