మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది

1068చూసినవారు
మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని బీఆర్ఎస్ కు బీజేపీతోనే పోటీ ఉంటుందని కేటీఆర్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతే ఈటెల రాజేందర్ హుజూరాబాద్ కు వెళ్తారు. సునిత మహేందర్ రెడ్డి తాండూర్ కు వెళ్తారు. అటువంటి నాయకులు మనకు అవసరమా? ఇక్కడే ఉండే పక్క లోకల్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి అని బుధవారం కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్