మేడ్చల్లో మహిళ దారుణ హత్య

65చూసినవారు
మేడ్చల్లో మహిళ దారుణ హత్య
మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలో మహిళ దారుణ హత్యకు గురైన ఘటన చోటు చేసుకుంది. మల్లంపేటలోని ఓ అపార్టుమెంటులో శారద(50)ను దుండగులు బంగారం కోసం హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్