పీర్జాదిగూడలో మహిళ దారుణ హత్య..

7225చూసినవారు
మేడిపల్లి పీఎస్ పరిధిలోని మల్లిఖార్జున నగర్ కాలనీలో ఓ ఇంట్లో మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చుట్టూ పక్కన ఉండే వారు అ ఇంట్లో నుండి దుర్వాసన వస్తుండడంతో తలుపులు పగులగొట్టి చూడగా కుల్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం ఉన్నట్లు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. శనివారం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్