మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

69చూసినవారు
మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పరామర్శించారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో బొంతు రామ్మహన్ తల్లి కమలమ్మ మూడు రోజుల క్రితం మరణించడంతో ఈ రోజు రాంమ్మోహన్ ఇంటికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్