రోడ్డు ప్రమాదంలో సి ఎమ్ ఆర్ కాలేజ్ బీటెక్ విద్యార్థి మృతి

6727చూసినవారు
రోడ్డు ప్రమాదంలో సి ఎమ్ ఆర్ కాలేజ్ బీటెక్ విద్యార్థి మృతి
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో బుల్లెట్ బైక్ ను ఢీ కొట్టిన డిసిఎం వాహనం. ప్రమాదంలో బుల్లెట్ బైక్ పై ఉన్న సి ఎమ్ ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్ది శద్దుల్ల అనీరుద్ అక్కడిక్కడే మృతి చెందాడు. నిజామాబాద్ ప్రాంతానికి చెందిన మృతుడు అనీరుద్ హాస్టల్ లో ఉంటూ మేడ్చల్ సి ఎమ్ ఆర్ కాలేజ్ లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్