చెంగిచెర్లలో తీవ్ర ఉద్రిక్తత

35032చూసినవారు
చెంగిచెర్లలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చెంగిచెర్లలో ఓ వర్గానికి చెందిన వారి దాడిలో గాయపడ్డ బాధితులను బీజేపీ ఎంపీ బండి సంజయ్ పర్మామర్శించడానికి వచ్చారు. ఈ సమయంలో పోలీసులు బండి సంజయ్ ను అడ్డుకున్నారు. ఒక్కసారిగా బారిగేట్ దాటుతూ.. కార్యకర్తలతో పాటు ఎంపీ బండి సంజయ్ దూసుకెళ్లారు. పోలీసులు, కార్యకర్తలపై మధ్య తోపులాట జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్