బిజెపి పార్టీ మేడ్చల్ జిల్లాలో సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవం

64చూసినవారు
బిజెపి పార్టీ మేడ్చల్ జిల్లాలో సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవం
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జిల్లా కన్వీనర్ మల్లారెడ్డి అధ్యక్షతన బాచుపల్లిలో నిన్నా జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎం పీ డి కె అరుణ, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథులుగా హాజరై సభ్యత్వ నమోదును ప్రారంభించారు. కొత్తవారిని సభ్యులుగా చేర్పించి కొందరికి సభ్యత్వ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాగంగా బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్