నిలిచిపోయిన విద్యుత్తు సరఫరా

59చూసినవారు
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోని పలు కాలనీలో ఆదివారం సాయంత్రం నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. విద్యుత్తు అధికారులకు సమస్యపై ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆందోళన చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్