చెంగిచెర్లలో బిజెపి నాయకులకు పోలీసులకు తోపులాట

563చూసినవారు
ముస్లింల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధిత ఎస్టి మహిళలను పరామర్శించడానికి చెంగిచెర్ల కు బుధవారం బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపి బండి సంజయ్ విచ్చేశారు. దీంతో చెంగిచెర్లకు భారీగా తరలివచ్చిన బిజెపి నాయకులను పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో భారీ కెడ్లను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. దీంతో పోలీసులకు, బిజెపి నాయకులకు తోపులాట జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్