కే ఎఫ్ సీ లో కుళ్ళిన చికెన్ సప్లై

65చూసినవారు
హైదరాబాద్ లో కుళ్ళిన ఆహార పదార్థాల అమ్మకం ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా మేడ్చల్ లో ఆదివారం మరో ఘటన జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలు. పట్టణంలో ఉన్న కే ఎఫ్ సీ నుంచి స్విగ్గి ద్వారా సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరు వాసి శివ చికెన్ లెగ్ పీసులు ఆర్డర్ చేశాడు. ప్యాకెట్ ఓపెన్ చేసి చూడగా శివ షాక్ కు గురయ్యాడు. చికెన్ లెగ్ పీసులు కుళ్లిపోయి ఉండడంతో కే ఎఫ్ సీ కి వెళ్లి సిబ్బందిని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్