వీధిదీపాలను ప్రారంభించిన మున్సిపల్ మేయర్

77చూసినవారు
వీధిదీపాలను ప్రారంభించిన మున్సిపల్ మేయర్
మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ లో శుక్రవారం పద్మావతి కాలనీ ఫేస్ -II, అమ్మసాని వెంకట్ రెడ్డి కాలనీ, కమల నగర్, సాయి నగర్ లలో వీధి దీపాలను బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో స్థానిక కార్పొరేటర్ కిరణ్ కుమార్ రెడ్డి , కొత్త కిషోర్ గౌడ్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్