కంటోన్మెంట్ ఉప ఎన్నిక... నివేదిత గెలిచేనా?

1078చూసినవారు
కంటోన్మెంట్ ఉప ఎన్నిక... నివేదిత గెలిచేనా?
కంటోన్మెంట్ లో 1994లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా సాయన్న గెలుపొందారు. ఆ తర్వాత 1999, 2004లో సత్తచాటి హ్యాట్రిక్ కొట్టారు. 2009 లో ఓటమి పాలయ్యారు. 2014లో మళ్ళీ టీడీపీ నుంచి పోటీచేసి గెలుపొందారు. 2018లోనూ ఆయనదే విజయం. సాయన్న మరణానంతరం 2023 ఎన్నికల్లో లాస్య నందిత (బీఆర్ఎస్) గెలుపొందారు. అమే మరణానంతరం ఎమ్మేల్యేగా సాయన్న మరో కూతురు నివేధిత (బీఆర్ఎస్) పోటి చేస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో నివేధిత గెలిచెనా.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్