చుక్క రామయ్యకు సీఎం పరామర్శ

83చూసినవారు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్యను పరామర్శించారు. గురువారం హైదరాబాద్ నల్లకుంటలో ఉన్న ఆయన ఇంటికి సీఎం వెళ్లారు. ఆరోగ్యంపై ఆరా తీసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని కోరారు.

సంబంధిత పోస్ట్