భరతనాట్యం సినిమా విడుదల అయిన సందర్భంగా శుక్రవారం ఆర్టీసీ క్రాస్ రోడ్ సప్తగిరి సినిమా హాల్ లో హీరో సూర్య తేజ అలే, హీరోయిన్ మీనాక్షి గోస్వామి, డైరెక్టర్ మహేంద్ర, ప్రొడ్యూసర్ పాయల్ శరత్ సందడి చేశారు. అభిమానులు వారికి బ్యాండ్ మెళాలతో, టపసులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అభిమానులు జంగాల అనీల్ కూమార్ యాదవ్, నవీన్, శ్రీలత, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.