26న ఎబిఆర్ ఎస్ చలో ఢిల్లీ

558చూసినవారు
26న ఎబిఆర్ ఎస్ చలో ఢిల్లీ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రజకులను ఎస్సి జాబితాలోకి వెంటనే చేర్చాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రజక సంఘం అధ్వర్యంలో ఈ నెల 26న చలో ఢిల్లీకి వెళ్తున్నామని జాతీయ అధ్యక్షులు మొగ్గ అనీల్ కుమార్ రజక తెలిపారు. 27న కేంద్ర మంత్రులు, ఎంపీలను కలిసి వినతపత్రాలు ఇచ్చి, 28న తెలంగాణ, ఆంధ్ర భవన్ ముందు రజక మహా ధర్నానిర్వహిస్తామని అన్ని పేర్కొన్నారు. చలో ఢిల్లీని విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్