బాబు జగ్జీవన్ రామ్ జయంతి.. సీఎం నివాళి

82చూసినవారు
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లోని నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఏఐసీసీ ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ సెక్రెటరీ రోహిత్ చౌదరి, ఎమ్మెల్సీలు మహేశ్ కుమార్ గౌడ్, పట్నం మహేందర్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొని నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్