కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు

549చూసినవారు
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జలంధర్ రెడ్డి తన అనుచరలతో కలసి శుక్రవారం హైదరాబాద్ గాంధీ భవన్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ. కాంగ్రెస్లో నేతలందరికీ తగిన గుర్తింపు ఉంటుందన్నారు. సీఎం ఆధ్వర్యంలో ప్రజాపాలన సాగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్