రజకులను బిచ్చగాలుగా చూడొద్దు: మొగ్గ అనీల్ కుమార్ రజక

682చూసినవారు
రజకులను బిచ్చగాలుగా చూడొద్దు: మొగ్గ అనీల్ కుమార్ రజక
రజక వృత్తి చేస్తున్న కుటుంబాలకు లక్ష రూపాయలు ఇస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి రజకులను మోసం చెయ్యొద్దని అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనీల్ కుమార్ రజక ఆగ్రహం వ్యక్తం చేశారు. రజకులను బిచ్చగాలుగ చూడొద్దని. మా వాటా మాకివ్వకపోతే రాబోయే ఎన్నికల్లో రజకులు బండకేసి ఉతకడం ఖాయమని ఆయన హెచ్చరించారు. గతంలో కేటాయించిన 450కోట్ల రూపాయలను విడుదల చేసి వెరేదాని గురించి మాట్లాడాలని ముఖ్యమంత్రి KCR ను ప్రశ్నించారు. మీ మాయ మాటలు నమ్మడానికి రజకులు సిద్దంగా లేరని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్